Loading...
8, అక్టోబర్ 2010, శుక్రవారం
దసరా సందర్భంగా 38 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా 38 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-నెల్లూరు, హైదరాబాద్-పూరీ, సికింద్రాబాద్-బాసర, సికింద్రాబాద్- తిరుపతి, గుంటూరు - బాసర మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
క్రొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి