నర్సీపట్నం, అక్టోబర్ 12: రోజురోజుకూ సూక్ష్మరుణ సంస్థల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా రుణం వాయిదా చెల్లించలేదని పదేళ్ల బాలికను మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాలిక తల్లిదండ్రులు నిర్వాహకులపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి