Loading...
18, జనవరి 2011, మంగళవారం
22న విశాఖలో జగన్ దీక్ష
హైదరాబాద్: దేశరాజధానిలో జలదీక్ష చేసి అందరి దృష్టిని ఆకర్షించిన వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఈనెల 22న సీమాంధ్రలో మరోమారు దీక్ష చేపట్టనున్నారు. ఈసారి వేదిక విశాఖలో నిర్ణయించారు. పెట్రో ధరల పెంచటాన్ని నిరసిస్తూ ఆయన
దీక్ష చేపట్టనున్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
క్రొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి